సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- February 25, 2026
కువైట్: కువైట్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ (EPA) ఆంక్షలు విధించింది. బీచ్లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ (100)ను ఉటంకిస్తూ.. వన్యప్రాణులు, వాటి గూళ్ళు, గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలను పాటించాలని సూచనలు ఇస్తూనే.. ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









