సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- February 25, 2026
కువైట్: కువైట్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ (EPA) ఆంక్షలు విధించింది. బీచ్లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ (100)ను ఉటంకిస్తూ.. వన్యప్రాణులు, వాటి గూళ్ళు, గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలను పాటించాలని సూచనలు ఇస్తూనే.. ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







