భవనం పైనుంచి పడి 28 ఏళ్ళ వ్యక్తి మృతి

- April 19, 2017 , by Maagulf
భవనం పైనుంచి పడి 28 ఏళ్ళ వ్యక్తి మృతి

28 ఏళ్ళ ఓ వ్యక్తి భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్‌ ఖాన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కి పంపించారు. ఇంకో వైపున పోలీసులు, ఈ ఘటనపై కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అధికారుల్ని, కార్మికుల్ని విచారించారు. కంపెనీ చేపడుతున్న భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు మరో ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com