భవనం పైనుంచి పడి 28 ఏళ్ళ వ్యక్తి మృతి
- April 19, 2017
28 ఏళ్ళ ఓ వ్యక్తి భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇంకో వైపున పోలీసులు, ఈ ఘటనపై కన్స్ట్రక్షన్ కంపెనీ అధికారుల్ని, కార్మికుల్ని విచారించారు. కంపెనీ చేపడుతున్న భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు మరో ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!









