భవనం పైనుంచి పడి 28 ఏళ్ళ వ్యక్తి మృతి
- April 19, 2017
28 ఏళ్ళ ఓ వ్యక్తి భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇంకో వైపున పోలీసులు, ఈ ఘటనపై కన్స్ట్రక్షన్ కంపెనీ అధికారుల్ని, కార్మికుల్ని విచారించారు. కంపెనీ చేపడుతున్న భద్రతా చర్యల్ని పరిశీలించేందుకు మరో ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







