సాయినాధుని 68వ అహోరాత్రి మహాయజ్ఞం

- April 19, 2017 , by Maagulf

దత్త కారుణ్య ట్రస్ట్ వారి 'వరాల సాయి మందిరం' వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాయి నాధుని పరమ భక్తులైన పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ గార్ల 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వారు 68వ 'సాయి అహోరాత్రి మహాయజ్ఞం' ను షిర్డీ లో నిర్వహించారు. ఈ మహాయజ్ఞానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

వై.వి. సుబ్బారెడ్డి - ఎం.పి (ఒంగోలు)
మహీధర్ రెడ్డి - మాజీ మంత్రివర్యులు (మున్సిపాలిటీ)
కసి రెడ్డి - మాజీ మంత్రివర్యులు 
కోనేరు ప్రసాద్ - ట్రైమెక్స్ సంస్థ అధినేత
కామత్ రాజు - కామత్ గ్రూప్స్ అధినేత
శ్యామల మాధురి 

ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి నాధుని కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com