నిజాయతీ అనే పదానికి బాపూజీ అర్ధం..!
- October 02, 2015
మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి తదితరులు నేతలిద్దరి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనమంతా ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయితీగా ఉండటాన్ని బాపూజీ నుంచి నేర్చుకుందామంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. అలాగే నిరాడంబర, ఆదర్శ జీవనం గడిపిన లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పిద్దామన్నారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









