నిజాయతీ అనే పదానికి బాపూజీ అర్ధం..!
- October 02, 2015
మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి తదితరులు నేతలిద్దరి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనమంతా ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయితీగా ఉండటాన్ని బాపూజీ నుంచి నేర్చుకుందామంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. అలాగే నిరాడంబర, ఆదర్శ జీవనం గడిపిన లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పిద్దామన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







