సేఫ్ స్కూట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై ఫోకస్
- April 19, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భద్రతతో కూడిన మోడర్న్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎడ్యుకేషన్ అండ్ కరికులమ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హమౌద్ బిన్ ఖల్ఫాన్ అల్ హార్తి చెప్పారు. ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని విశ్లేసించడంతోపాటుగా, పాత బస్సుల్ని సరికొత్త తరహా బస్సులతో రీప్లేస్ చేయడం గురించీ చర్చిస్తున్నామని డాక్టర్ హార్తి చెప్పారు. 700,000 మంది విద్యార్థులు, స్కూల్ బస్సుల ద్వారా స్కూళ్ళకు వెళుతున్నారనీ, మవసలాత్ ఈ బస్సుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతోందని వివరించారాయన. 4,000 బస్సులతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఇందులో 500 బస్సులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలవని చెప్పారు డాక్టర్ హార్తి. అత్యాధునిక బస్సులు వినియోగించడంతోపాటుగా, డ్రైవర్లకు ట్రాఫిక్ సేఫ్టీ కోసం వర్క్ షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 220 మంది డ్రైవర్లక ఇప్పటికే ఇక్షణ ఇప్పించినట్లు మవసలాత్ డిజి బదర్ అల్ నద్బి చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







