సేఫ్ స్కూట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై ఫోకస్
- April 19, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భద్రతతో కూడిన మోడర్న్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎడ్యుకేషన్ అండ్ కరికులమ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హమౌద్ బిన్ ఖల్ఫాన్ అల్ హార్తి చెప్పారు. ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని విశ్లేసించడంతోపాటుగా, పాత బస్సుల్ని సరికొత్త తరహా బస్సులతో రీప్లేస్ చేయడం గురించీ చర్చిస్తున్నామని డాక్టర్ హార్తి చెప్పారు. 700,000 మంది విద్యార్థులు, స్కూల్ బస్సుల ద్వారా స్కూళ్ళకు వెళుతున్నారనీ, మవసలాత్ ఈ బస్సుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతోందని వివరించారాయన. 4,000 బస్సులతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఇందులో 500 బస్సులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలవని చెప్పారు డాక్టర్ హార్తి. అత్యాధునిక బస్సులు వినియోగించడంతోపాటుగా, డ్రైవర్లకు ట్రాఫిక్ సేఫ్టీ కోసం వర్క్ షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 220 మంది డ్రైవర్లక ఇప్పటికే ఇక్షణ ఇప్పించినట్లు మవసలాత్ డిజి బదర్ అల్ నద్బి చెప్పారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









