పాకిస్థాన్లో బాంబు పేలుడు 10మంది మృతి
- April 25, 2017
-ఆరుగురు చిన్నారులు సహా 10మంది మృతి
పెషావర్: పాకిస్థాన్లోని ఖుర్రం గిరిజన ప్రాంతం కొంతారా గ్రామంలో తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఓ వ్యాన్ లక్ష్యంగా రిమోట్ కంట్రోల్తో శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 10 మంది మృతిచెందారు. గాయపడ్డ 13మందిని సమీపంలోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు పెషావర్లో వైద్యసేవలు అందించేందుకు ఖుర్రం రాజధాని పరచినర్కు ఎంఐ-17 హెలీకాప్టర్ పంపించామని సైనిక సమాచార విభాగ అధికారులు తెలిపారు. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ చీలికవర్గ నేత జమ్మాతుల్ అహరర్ ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







