బాహుబలి టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్
- April 25, 2017
బాహుబలి టూ సినిమా ప్రమోషన్ టూర్ లో భాగంగా చిత్ర యూనిట్ గల్ఫ్ లో పర్యటించింది. సినిమా విడుదల సందర్భంగా టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయి కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు రాక్సీ సినిమాస్ ఆవరణలో ప్రేక్షకులని అలరించారు. బాహుబలి టూ సినిమాను గల్ఫ్ లో తెలుగు,హిందీ,తమిళం తోపాటు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఫార్స్ ఫిలీం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సి.ఈ.ఓ గొల్చిన్ మరియు డిస్ట్రిబ్యూటర్ మను వెల్లడించారు.బాహుబలి టూ సినిమా గల్ఫ్ లో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రంగం సిద్దం చేశాయి.





తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









