బాహుబలి టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్

- April 25, 2017 , by Maagulf

బాహుబలి టూ సినిమా ప్రమోషన్ టూర్ లో భాగంగా చిత్ర యూనిట్ గల్ఫ్ లో పర్యటించింది.  సినిమా విడుదల సందర్భంగా టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయి కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు రాక్సీ సినిమాస్ ఆవరణలో ప్రేక్షకులని అలరించారు. బాహుబలి టూ సినిమాను గల్ఫ్ లో తెలుగు,హిందీ,తమిళం తోపాటు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఫార్స్ ఫిలీం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సి.ఈ.ఓ గొల్చిన్ మరియు డిస్ట్రిబ్యూటర్ మను వెల్లడించారు.బాహుబలి టూ సినిమా గల్ఫ్ లో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రంగం సిద్దం చేశాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com