వాటర్ మెయిన్స్ పగుళ్ళతో ఆందోళన
- April 27, 2017
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ బ్రిడ్జ్ కింద మకరోనా స్ట్రీట్లో వాటర్ మెయిన్స్ పగుళ్ళ కారణంగా నీరు రోడ్డుపైకి ఎగజిమ్మింది. దాంతో అక్కడి నివాసితులు ఆందోళన చెందారు. ఈ ఘటనతో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లుతుందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ వాటర్ కంపెనీ పాత్రపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నీటి సమస్యతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ ఈ సమయంలో ఇంత నీటి వృధాని తాము జీర్ణించుకోలేకపోతున్నామని నివాసితులు చెప్పారు. లీకేజీ నీరు కారణంగా మురుగు ఎక్కువవుతోందనీ, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అహ్మద్ అల్ అహ్మది అనే రెసిడెంట్ చెప్పారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









