పారిపోయిన పనిమనుషులు యజమానికి డబ్బులు చెల్లించాలని యూఏఈ కోర్టు ఆదేశాలు

- April 28, 2017 , by Maagulf
పారిపోయిన పనిమనుషులు యజమానికి డబ్బులు చెల్లించాలని  యూఏఈ  కోర్టు ఆదేశాలు

షార్జా: ఇంటి యజమాని నుంచి తప్పించుకున్నఇద్దరు పని మనుషులు వారి వారి యజమానులకు  వీసా, వైద్య పరీక్షా ఛార్జీలతో  సహా నియామక చెల్లింపులను చెల్లించాలని యూఏఈ న్యాయస్థానం ఆదేశించింది.యజమానికి అనుకూలంగా న్యాయవాది ఇమాన్ సబ్ట్ ద్వారా పారిపోయినవారిలో ఒకరిపై ఈ తీర్పు మొదలైంది.శ్రీలంకకు చెందిన ఇద్దరు పనిమనుషులు తమ యజమానికి దాదాపు 22,635 ధిర్హాం మొత్తంలో సగం పైగా చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పింది.న్యాయమూర్తి ఇద్దరు నేరస్తులను దోషులుగా గుర్తించిన తరువాత, వారు యజమానితో జరిగిన ఒప్పందాలలోఆయా నిబంధనలకు అనుగుణంగా ఏమీ చేయలేదని ఆ తీర్పు ఇవ్వబడింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు జూలై 1, 2014 న ప్రారంభమయ్యాయి, యజమాని తన ఇద్దరు ఉద్యోగులను స్థానిక సంస్థ ద్వారా నియమించారు. మొట్టమొదటి మహిళ నానీగా పని చేయాల్సి ఉంది మరియు రెండవ మహిళను పనిమనిషిగా ఆ యజమాని వద్ద పనిచేయసాగారు. మొదటి పని మనిషి ఆరు నెలలు ఉద్యోగం చేసి అక్కడ నుంచి పారిపోయింది. రెండవ పని మనిషి  ఏడు నెలల తర్వాత తప్పించుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com