ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- February 25, 2026
మస్కట్: కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి జైలు శిక్ష విధించింది.
ట్రావెల్ టిక్కెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు. సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్ తోపాటు జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









