ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- February 25, 2026
మస్కట్: కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి జైలు శిక్ష విధించింది.
ట్రావెల్ టిక్కెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు. సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్ తోపాటు జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









