ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- February 25, 2026
మస్కట్: కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి జైలు శిక్ష విధించింది.
ట్రావెల్ టిక్కెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు. సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్ తోపాటు జైలుశిక్షను విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







