అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి
- April 29, 2017
ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆత్మకూరుకు చెందిన శ్రీరాములు ఈనెల 30న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం శ్రీరాములుకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీరాములు కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







