'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల
- April 30, 2017
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్ర వీడియో పోస్టర్ ని సెన్సేషనల్ త్రయం దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, సుకుమార్ లు విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం ఎంతటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్ తో కలిసి బిఎన్సిఎస్పి విజయ్కుమార్, థామస్ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్ జక్కా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: నవీన్ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ కోలా.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







