అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ
- May 01, 2017
అమెరికా ప్రజల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హారిష్ బర్గ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చామని.. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్పు ఇప్పుడే మొదలైందని.. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









