అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ

- May 01, 2017 , by Maagulf
అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ

అమెరికా ప్రజల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హారిష్ బర్గ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చామని.. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్పు ఇప్పుడే మొదలైందని.. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com