అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ
- May 01, 2017
అమెరికా ప్రజల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హారిష్ బర్గ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చామని.. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్పు ఇప్పుడే మొదలైందని.. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









