అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ
- May 01, 2017
అమెరికా ప్రజల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హారిష్ బర్గ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చామని.. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్పు ఇప్పుడే మొదలైందని.. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







