జూన్ 30నుంచి ఉత్తర అమెరికా నాట్స్ సంబరాలకు ప్రముఖులకు ఆహ్వానాలు
- May 02, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. నాట్స్ జూన్ 30నుంచి మూడు రోజులపాటు జరిగే కన్వెన్షన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులందరికీ ఆహ్వానాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. సంబరాలకు రావాలని ఆహ్వానించారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరితోపాటు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు.. ఆ తర్వాత టీవీ5 ఛైర్మన్ బీఆర్. నాయుడును కలిసి ఆహ్వానాలను అందజేశారు. ఈ సందర్భగా తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ తరుఫున చేస్తున్న సేవలను వివరించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







