వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మృతి:పెంటగాన్ వెల్లడి
- May 02, 2017
ఇస్లామిక్ ఉగ్రవాదులే లక్ష్యంగా మార్చి నెలలో చేపట్టిన వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మరణించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఇరాక్, సిరియాలలోని ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వివరించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో జరిగిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయినట్లు సంకీర్ణదళాల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. మోసుల్ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో వందమంది సామాన్యులు మరణించినట్లు స్థానికులు తెలిపారు.
2014 నుంచి ఇప్పటివరకు ఇరాక్, సిరియాల్లో చేసిన దాడుల్లో 352మంది మరణించినట్లు పెంటగాన్ చెపుతుండగా... ఈ వైమానిక దాడుల్లో 3వేలమందికి పైగా సామాన్య ప్రజలు మరణించారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశీలకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







