సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి 32మంది పౌరులు మరణం
- May 02, 2017
సిరియా శరణార్థ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32మంది పౌరులు మరణించారు. మూడొందల కుటుంబాలు నివసిస్తున్న ఈ తాత్కాలిక శిబిరంపై మంగళవారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈశాన్య సిరియాలో ఎస్డిఎఫ్ ఆధీనంలో ఉన్న హసాకే పట్టణంలోకి ప్రవేశించేందుకు వీలుగా వీరికి ఈ శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ శిబిరంలోపలా, వెలుపలా మొత్తం ఐదుసార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయని సిరియా మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ దాడి జరిగిన వెంటనే ఐసిస్-ఎస్డిఎఫ్ దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయని, మృతుల్లో 21మంది సిరియా లేదా ఇరాక్ శరణార్థు తెలిపింది. గాయపడిన 30మందిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టూ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









