మరో సారి మంచి మనసు చాటుకొన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్
- May 03, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ మే 28 యూఎస్ లో జరగనున్న తానా సభలకు నిర్వాహకులనుంచి ఆహ్వానం అందుకొన్నారు. కల్యాణ్ రామ్ అక్కడ స్థానికంగా తానా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. కాగా వేడుకకు కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరి సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఈ నేపద్యంలో కల్యాణ్ రామ్ తన మంచి మనసునుని చాటుకున్నాడు.. సాధారణంగా ఇలాంటి వేడుకలకు సెలబ్రేటీలను ఆహ్వానిస్తే నిర్వాహకులే సెలబ్రిటీల ప్రయాణ, బస ఖర్చులను భరించాల్సి ఉంది.. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో తానా సభ్యులు కూడా కళ్యాణ్ రామ్ కు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ ఆఫర్ ను తిరస్కరించారట. తన ఖర్చులన్నీ తానే పెట్టుకొని ఈ వేడుకలకు హాజరవుతానని.. చెప్పడమే కాదు... తన ఖర్చుల నిమిత్తం కేటాయించిన డబ్బుని అక్కడ స్థానికంగా చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం వినియోగించమని చెప్పాడట..
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







