ఈ ఏడాది భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్ మనీ
- May 03, 2017
ఈ ఏడాది వింబుల్డన్ టెన్నిస్ టోర్ని ప్రైజ్మనీని భారీగా పెంచారు. గత ఏడాది 28.1 మిలియన్ల పౌండ్లుగా వున్న మొత్తం ప్రైజ్మనీ ఈ సారి 31.6 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. పురుషుల, మహిళ సింగిల్స్ విభాగంలో విజేతలకు 2.2మిలియన్ల పౌండ్లు ఇవ్వనున్నారు. ఈ టోర్నిలో తొలి రౌండ్లో నిష్క్రమించిన వారికి సైతం 35, 000 పౌండ్లు లభిస్తాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అదనం. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్ టోర్ని ప్రారంభంకానుంది.
జూన్ 20న షరపోవాపై నిర్ణయం
రష్యా క్రీడాకారిణి షరపోవా వింబుల్టన్లో పాల్గొనడంపై జూన్ 20న నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోజున వింబుల్డన్ నిర్వహకుల సమావేశం జరగనుంది. షరపోవాపై విధించిన 15 నెలల నిషేధం ఏప్రిల్తో ముగిసింది. దీంతో వింబుల్డన్లో ఆమెకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించనుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









