అమెరికాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం
- May 04, 2017
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీబ్రౌన్తో భేటీఅయ్యారు. అనంతరం ఫ్లెక్స్ట్రానిక్స్ సీఈవో మైక్మెక్ నమరతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే విశాఖలో తమకు విశాఖలో కార్యాలయం ఉందని నమర చంద్రబాబుకు తెలిపారు. ఏపీలో సంస్థను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాబు ఆయనకు రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను తెలిపారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









