బీడ్స్తో భారతీయ కళాకారిణి అద్భుత కళాఖండాలు
- May 05, 2017
కటారా, అరుదైన అద్భుతమైన కళాఖండాల ప్రదర్శనకు వేదిక కానుంది. బీడ్స్, కాఫీ పౌడర్, పేపర్ క్లిప్పింగ్స్, వ్యాక్స్ మరియు ఎంబ్రాయిడరీ వంటివాటితో అరుదైన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనకు రానున్నాయి. భారతదేశానికి చెందిన కళాకారిణి నసీమా షుకూర్ సుమారు 42 మాస్టర్ పీసెస్ని 'బీడ్స్ మరియు మొసాయిక్ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. మే 17 వరకు బిల్డింగ్ 22లో ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. 'హోలీ మస్జిద్ ఆఫ్ మక్కా'ని తన కళ ద్వారా అద్భుతంగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారామె. 600,000 సర్క్యులర్ పేపర్ బిట్స్తో దీన్ని ఆమె రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె పలు వస్తువులతో కళాఖండాల్ని తయారుచేస్తుంటారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్ సులైటి మాట్లాడుతూ, ఖతారీ సిటిజన్స్ అలాగే వలసదారుల్ని ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









