ఖతారీ జలాల్లోని చేపలతో ప్రమాదం లేదు
- May 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, ఖతారీ జలాల్లోని చేపల్లో టాక్సిక్ అవశేషాలున్నాయనీ, ఆ కారణంగా వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదనీ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. వివిధ మార్గాల్లో ఖతారీ జలాల్లోని చేపలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో కొన్ని చేపల్ని అలాగే ఖతారీ జలాల్నీ పరిశోధనకు పంపింది. ఆ పరిశోధన వివరాల్ని కూడా అధికారులు వివరించారు. ఖతారీ జలాల్లోని చేపలు పూర్తిగా సురక్షితమైనవని పేర్కొంటూ, ఎక్కడా ఎలాంటి టాక్సిక్ మెటీరియల్ జాడ కూడా పరిశోధనల్లో దొరకలేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చేపల్ని తినాలనుకునేవారు నిరభ్యంతరంగా తినవచ్చునని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







