అబూ హమౌర్ సెంట్రల్ మార్కెట్లో ఉల్లంఘనలకు పాల్పడిన100 మంది పట్టివేత
- May 06, 2017
కతర్:అబు హమార్ ప్రాంతంలో ఉన్న కేంద్ర మార్కెట్లో 102 ఉల్లంఘనలకు పాల్పడిన పలువురిని అదుపులోనికి తీసుకొన్నారు.ఆర్ధిక మరియు వాణిజ్య (ఎంఇసి), మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ (ఎంఎంఇ) నిర్వహించిన ఉమ్మడి తనిఖీ కార్యక్రమం గురువారం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యల కోసం నిందితులను సమర్థవంతమైన భద్రతా అధికారులకు అప్పగించినట్లు ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎంఇసి),ఒక ప్రకటనలో తెలిపింది.వీరు ఎటువంటి లైసెన్సు లేకుండా అమ్మకం జరపడం మరియు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆయా వీధి విక్రేతలపై ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఈ ఉల్లంఘనలలో మరికొందరు లైసెన్సుల లేకుండా బరువులు మోసే కూలీలుగా అక్రమంగా పని చేస్తున్నారు. లైసెన్సుల లేకుండా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్నారని తెలిపారు. ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసే సమయంలో కొందరు లైసెన్స్ లేని వీధి విక్రేతలు వాహనాలు, తమ ఆస్తులను విడిచిపెట్టి పారిపోయినవారి అనేక జంతువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







