భర్త పై కోపంతో భార్య ఏమి చేసిందో తెలుసా?
- May 06, 2017
కొలంబియాలో ఓ మహిళ భర్త మీద కోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే పని చేసింది. భార్యభర్తల అన్నక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. కానీ ఆ కోపం ఎటు దారితీస్తుందని అని మాత్రం చెప్పాలేం. ఓ 30 ఏళ్ల మహిళ భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బుంతా మింగేసింది. వెంటనే అస్వస్థతకు గురైన ఆమెను హాస్పటల్ కి తీసుకెళ్లగా ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కొలంబియాకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ తన భర్తతో టూర్ కి వెళ్లాలని, డబ్బుని దాచుకుంది. ఐతే, ఇటీవల తన భర్తతో ఆమెకు గొడవ చెలరేగింది. దీంతో ఆమె విజిటింగ్ టూర్ ను ప్లానింగ్ ను క్యాన్సెల్ చేసుకుంది. తాను దాచుకున్న డబ్బు తన భర్తకు దొరక్కుండా చేయాలని 9 వేల డాలర్లను నమిలి మింగేసింది. ఆమె కడుపులోంచి 57 వంద డాలర్ల నోట్లను బయటకు తీశామని, ఆమె కోలుకుంటోందని ఆమెకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









