బహ్రెయిన్ కార్యకర్త ఇంటిపై దాడి
- May 07, 2017
మనామ: బహ్రెయిన్ కు చెందిన ఒక కార్యకర్త సార్ లోని ఇంటిపై రెండుసార్లు దాడి చేసి, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని కొందరు ఆగంతకులు నాశనం చేసిన ఆ ఇల్లు బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ జనరల్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ, సల్మాన్ ఆల్ మహుఫుద్ కు చెందినదని తెలిపింది. ఈ దాడి వరుసగా గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు జరిగింది.గురువారం జరిగిన దాడిలో దుండగులు అల్ మహ్ఫుద్ కారు వెనుక కిటికీ అద్దాలను పగలకొట్టారు. ఆ తరువాతి రోజున ఆయన కుమారునికి చెందిన మరో కారుని తగలబెట్టారు.ఇవి ఆయనకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు.ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని దుండుగులు చెందిన కొన్ని ఆధారాలు లభించాయని వెల్లడించాయి. ఈ దాడికి సంబంధిన వివరాల కోసం నేరుగా ఆయన్నే అడిగి తెలుసుకొనేందుకు అల్ మహ్ఫుద్ అందుబాటులో లేరు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







