మహిళను బెదిరించి అపహరణ కేసులో పాలస్తీనా వ్యక్తికి 15 సంవత్సరాల జైలుశిక్ష
- May 07, 2017
దోహా: ఒక మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి పలు వస్తువులను దొంగతనం చేసిన పాలస్తీనా నిందితుడి నేరంపై తీవ్రంగా పరిగణించిన దోహా క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాక బాధితురాలికి 6,000 పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసు రికార్డు ప్రకారం, నిందితుడు తన ప్రైవేట్ వాహనంలో ఆ బాధితురాలిని ఎక్కించుకొని ఎయిర్ టెర్మినల్ వరకు వెళ్ళివద్దామని నమ్మించాడు. ఆ వీధి నుండి గమ్యానికి కాక మరో ప్రాంతం వైపు మలుపు తీసుకున్నాడు జన సంచారం లేని ప్రాంతంలో వాహనాన్ని నిలిపి నిందితుడు బూటు లోపల నుంచి బ్లేడ్ తీసి బాధితురాలిని బెదిరించి ఆమె బ్యాగ్ లో ఉన్న విలువైన బంగారు నగల, మూడు సెల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, మరియు 2,డాలర్లను దోచుకొన్నట్లు ఆరోపించబడింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









