మహిళను బెదిరించి అపహరణ కేసులో పాలస్తీనా వ్యక్తికి 15 సంవత్సరాల జైలుశిక్ష
- May 07, 2017
దోహా: ఒక మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి పలు వస్తువులను దొంగతనం చేసిన పాలస్తీనా నిందితుడి నేరంపై తీవ్రంగా పరిగణించిన దోహా క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాక బాధితురాలికి 6,000 పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసు రికార్డు ప్రకారం, నిందితుడు తన ప్రైవేట్ వాహనంలో ఆ బాధితురాలిని ఎక్కించుకొని ఎయిర్ టెర్మినల్ వరకు వెళ్ళివద్దామని నమ్మించాడు. ఆ వీధి నుండి గమ్యానికి కాక మరో ప్రాంతం వైపు మలుపు తీసుకున్నాడు జన సంచారం లేని ప్రాంతంలో వాహనాన్ని నిలిపి నిందితుడు బూటు లోపల నుంచి బ్లేడ్ తీసి బాధితురాలిని బెదిరించి ఆమె బ్యాగ్ లో ఉన్న విలువైన బంగారు నగల, మూడు సెల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, మరియు 2,డాలర్లను దోచుకొన్నట్లు ఆరోపించబడింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







