విమానాన్ని వదిలి గుర్రుపెట్టి నిద్రపోయిన పైలెట్
- May 07, 2017
ఇస్లామాబాద్: 305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పాకిస్తాన్ నుండి లండన్ కు బయలుదేరిన విమానంలో పాక్ కు చెందిన సీనియర్ పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ శిక్షణలో ఉన్న పైలెట్ లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు.
అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్రపోతున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ విషయమై విమానాయాన అధికారులకు కూడ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన గత నెల 26వ, తేదిన చోటుచేసుకొంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.
రెండుగంటలపాటు బిజినెస్ క్లాస్ లో సీనియర్ పైలెట్ బిజినెస్ క్లాస్ లో నిద్రపోయాడు. విమానం టేకాఫ్ అయిపోయిన వెంటనే జూనియర్ పైలెట్లకు వదిలేసి నిద్రపోయాడు.
తాజా వార్తలు
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!









