పసిడి ధర నెమ్మదిగా దిగి వస్తోంది
- May 08, 2017
గత కొంతకాలంగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. వరుసగా ఏడో రోజూ బంగారం ధర తగ్గడం విశేషం. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.175 తగ్గి రూ.28,550కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడటం బంగారం ధర తగ్గుదలకు కారణమని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే వెండి ధర తగ్గింది.
తాజా వార్తలు
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!









