పసిడి ధర నెమ్మదిగా దిగి వస్తోంది
- May 08, 2017
గత కొంతకాలంగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. వరుసగా ఏడో రోజూ బంగారం ధర తగ్గడం విశేషం. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.175 తగ్గి రూ.28,550కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడటం బంగారం ధర తగ్గుదలకు కారణమని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే వెండి ధర తగ్గింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







