డి పి వరల్డ్ 10 మంది ప్రమాదంలో గాయపడిన ' సంఘటన ' ధ్రువీకరించారు
- May 08, 2017
జబెల్ అలీ పోర్ట్ : మే నెల 4 వ తేదీ గురువారం జబెల్ అలీ పోర్ట్ వద్ద జరిగిన సంఘటనను డి పి వరల్డ్ ధ్రువీకరించింది. ఆ ప్రమాదం టెర్మినల్ 1 వద్ద జరగ్గా ఫలితంగా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఏ విధమైన మరణాలు నమోదు కాలేదు. ఒక కంటైనర్ పాత్ర నౌకాశ్రయం గోడతో డీకొట్టడంతో ఈ సంఘటన సంభవించింది. గోడను పడగొట్టిన క్రేన్ సైతం వాలిపోయింది, అదే సమయంలో రెండవ క్రేన్ ని ఒక దానితో ఒకటి గుద్దుకోవడం జరిగింది.' తీవ్ర స్థాయి ' నుండి ' స్వల్ప స్థాయిలో ' వరకు వ్యాప్తి చెందిందని డి పి వరల్డ్ పేర్కొంది, తొమ్మిది మంది కార్మికులకు ప్రమాద స్థలంలోనే వైద్య చికిత్సను నిర్వహించారు. ఈ ఘటనలో ఒక కార్మికుని చేయి మరియు కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









