డి పి వరల్డ్ 10 మంది ప్రమాదంలో గాయపడిన ' సంఘటన ' ధ్రువీకరించారు
- May 08, 2017
జబెల్ అలీ పోర్ట్ : మే నెల 4 వ తేదీ గురువారం జబెల్ అలీ పోర్ట్ వద్ద జరిగిన సంఘటనను డి పి వరల్డ్ ధ్రువీకరించింది. ఆ ప్రమాదం టెర్మినల్ 1 వద్ద జరగ్గా ఫలితంగా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఏ విధమైన మరణాలు నమోదు కాలేదు. ఒక కంటైనర్ పాత్ర నౌకాశ్రయం గోడతో డీకొట్టడంతో ఈ సంఘటన సంభవించింది. గోడను పడగొట్టిన క్రేన్ సైతం వాలిపోయింది, అదే సమయంలో రెండవ క్రేన్ ని ఒక దానితో ఒకటి గుద్దుకోవడం జరిగింది.' తీవ్ర స్థాయి ' నుండి ' స్వల్ప స్థాయిలో ' వరకు వ్యాప్తి చెందిందని డి పి వరల్డ్ పేర్కొంది, తొమ్మిది మంది కార్మికులకు ప్రమాద స్థలంలోనే వైద్య చికిత్సను నిర్వహించారు. ఈ ఘటనలో ఒక కార్మికుని చేయి మరియు కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







