తెలంగాణ భూ సేకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- May 09, 2017తెలంగాణ భూ సేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపింది. రెండు, మూడు రోజుల్లో భూ సేకరణ బిల్లు-2016పై రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కాగా గతంలో ఈ భూ సేకరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం... పలు సవరణలు చేయాల్సిందిగా రాష్ట్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆ అభ్యంతరాలను సరిచేసిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి పంపించింది. దీంతో భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే మకాం వేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షి జరిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







