స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేఝన్ గడువు పెంపు
- October 05, 2015
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కమిషన్ స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును అక్టోబర్ 15 వరకూ పొడిగించారు. అధికారిక సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఈ సర్కులర్ని పరిగణనలోకి తీసుకోవాలని స్వతంత్ర విద్యా సంస్థలు, వాటి నిర్వాహకుల్ని కోరింది. అక్టోబర్ 15 వరకూ ఎలాంటి అప్లికేషన్లనూ తిరస్కరించరాదని సర్కులర్లో పేర్కొంది. అప్లికేషన్ల స్వీకరణకు గతంలో నిర్దేశించిన గడువు సెప్టెంబర్ 30 కాగా, అక్టోబర్ 15 వరకు గడువును పొడిగించారు.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







