ఎయిర్సెల్ తన మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక ఆఫర్లు
- May 10, 2017
ఎయిర్సెల్ తన మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. 76 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 1జిబి 3జి డేటాను కంపెనీ అందించనుంది. దీని కాలపరిమితి 10 రోజులు. 50 రూపాయలు అంతకు మించిన రీచార్జ్తో ఉచితంగా 100 ఎంబిల డేటాను ఇవ్వనున్నట్టు కంపెన తెలిపింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









