మదర్స్డే కానుకగా వృద్ధులకు బాహుబలి 2 ఉచిత ప్రదర్శన
- May 10, 2017
అన్నివర్గాల ప్రజలను బాహుబలి 2 ఆసక్తి కలిగించిన నేపథ్యంలో ఓ వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ఈ చిత్రాన్ని మదర్స్డే కానుకగా స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. చెన్నై అంబత్తూరులోని ఆనందం వృద్ధాశ్రమంలో 101 మంది వృద్ధులు ఉండగా వారంతా బాహుబలి 2 చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారనే సమాచారం ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో మదర్స్ డే కానుకగా బాహుబలి 2 వారికి చూపించడానికి ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో వీరి కోసం 13న స్పెషల్ షోకు ఏర్పాటు చేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి ఎ.ఆర్.రెహానా ఈ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









