మదర్స్డే కానుకగా వృద్ధులకు బాహుబలి 2 ఉచిత ప్రదర్శన
- May 10, 2017
అన్నివర్గాల ప్రజలను బాహుబలి 2 ఆసక్తి కలిగించిన నేపథ్యంలో ఓ వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ఈ చిత్రాన్ని మదర్స్డే కానుకగా స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. చెన్నై అంబత్తూరులోని ఆనందం వృద్ధాశ్రమంలో 101 మంది వృద్ధులు ఉండగా వారంతా బాహుబలి 2 చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారనే సమాచారం ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో మదర్స్ డే కానుకగా బాహుబలి 2 వారికి చూపించడానికి ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో వీరి కోసం 13న స్పెషల్ షోకు ఏర్పాటు చేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి ఎ.ఆర్.రెహానా ఈ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







