ఇండియన్స్కి వీసా ఆన్ ఎరైవల్
- May 11, 2017
యూఏఈ:యూఏఈకి వచ్చే భారత పౌరులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. అయితే వారికి యూఎస్ విజిటర్ వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉండాలి. అదే సమయంలో పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల కాల పరిధి కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. 14 రోజులపాటు గడువు పరిమితితో కూడిన వీసా ఖరీదు 100 దిర్హామ్లు కాగా, మరో 250 దిర్హామ్లు చెల్లించి ఇంకో 14 రోజులు గడువు పెంచుకోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ గలవారికి మొత్తం 199 దేశాల్లో 25 దేశాలకు ట్రావెల్ వీసా ఫ్రీ అవకాశం ఉంది. నోమాడ్ క్యాపిటలిస్ట్ స్టడీ, ఇండియన్ పాస్పోర్ట్కి 160వ ర్యాంక్ని కేటాయించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









