ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు
- May 12, 2017
విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్డెక్కర్ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్త్ పడింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద నేషనల్ హైవే పై వెళ్తుండగా అదుపు తప్పి...సుమారు 15 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో బస్సులో ప్రయణిస్తున్న పాసెంజర్స్ అందరు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఇచ్ఛాపురం గవర్నమెంట్ హాస్పటలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కి చేరుకున్న ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!









