ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు
- May 12, 2017
విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్డెక్కర్ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్త్ పడింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద నేషనల్ హైవే పై వెళ్తుండగా అదుపు తప్పి...సుమారు 15 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో బస్సులో ప్రయణిస్తున్న పాసెంజర్స్ అందరు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఇచ్ఛాపురం గవర్నమెంట్ హాస్పటలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కి చేరుకున్న ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







