ఎన్డీఏలోకి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
- May 12, 2017
జగన్ కేసుల్ని చూపించి బీజేపీ.. వైసీపీ మీద పగ సాధిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఏఐఏడీఎంకెను పూర్తిగా అదుపులో పెట్టుకున్న బీజేపీ, ఇప్పుడు వైసీపీని గ్రిప్లో తీసుకోవచ్చని ఆర్ఎస్ఎస్ నేతలు మోదీకి సలహా ఇచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై ఒకట్రెండు కేంద్ర సంస్థలతో కేసులు వేయించి ఆ పార్టీని కూడా అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









