రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మీ క్రెడిట్ కార్డులు చెంతన పెట్టుకోవటం మరవకండి!
- May 12, 2017
రైల్లో క్యాటరింగ్ సర్వీస్ను నగదు రహితంగా అమలు చేసేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. క్యాష్లెస్ విధానం ద్వారా ఎక్స్ప్రెస్ రైళ్లలో తినుబండారాలు కొనుగోలు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి సేవా రుసుమును వసూలు చేయడం లేదు. దీని వల్ల ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రీతిలో క్యాష్లెస్ పద్దతిలో ఎక్స్ప్రెస్ రైళ్లలో తినుబండారాలను క్రెడిట్ లేదా, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని జూన్ 30 నుంచి అమలు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







