బాటెల్కో నిర్వహణలో రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్
- May 12, 2017
రమదాన్ పవిత్ర నెల సమయంలో బాటెల్కో రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్ 22 వ అధ్యాయాన్ని బాటెల్కో ప్రారంభించింది.ఈ క్రీడా పోటీలు బహ్రెయిన్ లోని హమాలా ప్రధాన కార్యాలయ సమీపంలో జరగనున్నాయి.ఈ టోర్నమెంట్ నిర్వహణకు మద్దతు నిచ్చేందుకు సంస్థ ఎంతో ఆసక్తిని గత సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తూ,ఫుట్ బాల పోటీలను విజయవంతం చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మునా అల్ హషేమి చెప్పారు. 22 వ సెవెన్స్ చాంపియన్ షిప్ ద్వారా రాబోయే టోర్నమెంట్ లకు ప్రారంభించడంలో సంస్థ యొక్క వ్యూహాన్ని సైతం ప్రకటించింది మరియు క్రీడా కార్యకలాపాలలో ప్రత్యేక ఆసక్తి కనబర్చేబహ్రెయిన్ యువతకు ఎంతో శక్తినిచ్చేకార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా సంస్థ చేపట్టే ఓ ప్రయత్నమని ఆమె వివరించారు.ఈ ఛాంపియన్ షిప్ ని సమర్ధవంతంగా నిర్వహించి మరో విజేతగా నమోదు చేయడానికి, మునుపటి సంస్కరణల్లో సాధించిన విజయాల పరంపరను జోడించడం కోసం బటెల్కో నిర్వాహక కమిటీ ఫస్ట్ క్లాస్ సేవలను అందిస్తుందిని అల్ హస్షేమి తెలిపారు. ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ కొనసాగించడం ద్వారా బాటెల్కో జాతీయ పాత్రలో మరియు కమ్యూనిటీకి, ప్రత్యేకంగా ఓ మంచి గుర్తింపు పొందింది. రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగించడం ద్వారా క్రీడారంగ సామ్రాజ్యంలో ఒక సుస్థిరమైన ఒక చెరగని ముద్రను వేసింది.యువత యొక్క శ్రేయస్సు మరియు పురోగతిని ప్రతిబింబిస్తూ, వారికి మద్దతు ఇవ్వడానికి నిబద్ధతతో ఈ టోర్నమెంట్ నిర్వహణను కొనసాగిస్తుందని ఆమె ప్రకటించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









