ప్రొ కబడ్డీలో సచిన్ టెండూల్కర్
- May 12, 2017
- చెన్నై ప్రాంఛైజీలో సహ యజమాని
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడా లీగ్ల్లో వరుసగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఫుట్బాల్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్, బ్యాడ్మింటన్ లీగ్లో బెంగళూర్ బుల్స్ ప్రాంఛైజీలలో సచిన్ ఇప్పటికే యజమానిగా ఉన్నాడు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గ్రామీణ క్రీడ ప్రొ కబడ్డీలోనూ సచిన్ తాజాగా పెట్టుబడులు పెట్టాడు!. ఈ ఏడాది నుంచి ప్రొ కబడ్డీలో కొత్త మరో నాల్గు జట్లు రానున్నాయి. వ్యాపారవేత్త ఎన్. ప్రసాద్తో కలిసి సచిన్ తమిళనాడు ప్రాంఛైజీని సొంతం చేసుకున్నాడు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ హర్యానా ప్రాంఛైజీ, ఆదానీ గ్రూప్ గుజరాత్ ప్రాంఛైజీ, జీఎంఆర్ గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రాంఛైజీలతో జట్లను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రొ కబడ్డీ జులై-అక్టోబర్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









