ప్రొ కబడ్డీలో సచిన్ టెండూల్కర్
- May 12, 2017
- చెన్నై ప్రాంఛైజీలో సహ యజమాని
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడా లీగ్ల్లో వరుసగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఫుట్బాల్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్, బ్యాడ్మింటన్ లీగ్లో బెంగళూర్ బుల్స్ ప్రాంఛైజీలలో సచిన్ ఇప్పటికే యజమానిగా ఉన్నాడు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గ్రామీణ క్రీడ ప్రొ కబడ్డీలోనూ సచిన్ తాజాగా పెట్టుబడులు పెట్టాడు!. ఈ ఏడాది నుంచి ప్రొ కబడ్డీలో కొత్త మరో నాల్గు జట్లు రానున్నాయి. వ్యాపారవేత్త ఎన్. ప్రసాద్తో కలిసి సచిన్ తమిళనాడు ప్రాంఛైజీని సొంతం చేసుకున్నాడు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ హర్యానా ప్రాంఛైజీ, ఆదానీ గ్రూప్ గుజరాత్ ప్రాంఛైజీ, జీఎంఆర్ గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రాంఛైజీలతో జట్లను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రొ కబడ్డీ జులై-అక్టోబర్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







