ఇరాన్లో భూకంపం
- May 14, 2017
టెహ్రాన్: ఇరాన్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తర ఖోరాసన్ ప్రావిన్స్లోని బోజ్నుర్డ్ నగరంలో ప్రకంపనలు సంభవించాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 40 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్క్మెనిస్థాన్ సరిహద్దుకి 50 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2003లో ఇరాన్లోని బామ్ ప్రాంతంలో సంభవించిన భూకంప ఘటనలో 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









