ఇరాన్లో భూకంపం
- May 14, 2017
టెహ్రాన్: ఇరాన్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తర ఖోరాసన్ ప్రావిన్స్లోని బోజ్నుర్డ్ నగరంలో ప్రకంపనలు సంభవించాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 40 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్క్మెనిస్థాన్ సరిహద్దుకి 50 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2003లో ఇరాన్లోని బామ్ ప్రాంతంలో సంభవించిన భూకంప ఘటనలో 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









