ఇరాన్లో భూకంపం
- May 14, 2017
టెహ్రాన్: ఇరాన్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తర ఖోరాసన్ ప్రావిన్స్లోని బోజ్నుర్డ్ నగరంలో ప్రకంపనలు సంభవించాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 40 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్క్మెనిస్థాన్ సరిహద్దుకి 50 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2003లో ఇరాన్లోని బామ్ ప్రాంతంలో సంభవించిన భూకంప ఘటనలో 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







