మే 21న ఐపిఎల్‌ -10 ఫైనల్‌

- May 15, 2017 , by Maagulf
మే 21న ఐపిఎల్‌ -10 ఫైనల్‌

ఐపిఎల్‌ పదవ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరి జట్టు ఏవో తెలిసిపోయింది.. అత్యధిక విజయాలతో పాయింట్ల పటికలో ముంబయి ఇండియన్స్‌ నిలిచింది.. పది విజయాలను సొంతంచేసుకుని 20 పాయింట్లు సాధించింది.. ఒక రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 9 విజయాలతో 18 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ జట్టు 8 విజయాలతో 17పాయింట్లతో తృతీయస్థానంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com