ఉమ్రహ్ నుండి తిరిగి వస్తున్న5 గురు నిర్వాసితులు రియాద్ రోడ్డు ప్రమాదంలో మృతి
- May 15, 2017
రియాద్:ఒక కుటుంబానికి 5 గురు బంగ్లాదేశ్ నిర్వాసితులలో నల్గురు సభ్యులు అక్కడికక్కడే చనిపోగా శనివారం ఉమ్రా సందర్శన తరువాత తూర్పు ప్రాంతంలోని హఫర్ అల్ బాటిన్ మార్గంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘటనను రియాద్లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం యొక్క కౌన్సిల్ సలహాదారు డాక్టర్ శర్వర్ ఆలం ఆదివారం అరబ్ న్యూస్ కు ఆదివారం తెలిపారు. ప్రమాదానికి గురైన ఆ కుటుంబము బంగ్లాదేశ్ లోని ఫెని జిల్లా చిటేగోంగ్ నుండి వచ్చింది రియాద్ ప్రాంతంలో ఉమ్ అల్-జమజేం పట్టణం సమీపంలో జరిగిన దుర్ఘటన మక్కా మరియు మాడినాలో వారం రోజుల పర్యటన తర్వాత తిరిగి బంగ్లాదేశ్ లోని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో శనివారం ఉదయం 4:45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీజ్, అతని 12 ఏళ్ల కుమారుడు అరాఫత్,4 ఏళ్ల కుమార్తె అరియా, మామయ్య జోబేదా ఖానాం, డ్రైవర్ మసూద్ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు గుర్తించారు.అజిజ్ మరియు ప్రమాదం జరిగిన ప్రదేశానికి దూరంగా అతని అత్తగారు అల్-ఆర్టివియా పట్టణంలోని ఆల్ ఆర్టివియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు, అజీజ్ భార్య, ప్రస్తుతం రియాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితుల రక్షణ బాధ్యతలను పరిశీలించడానికి రాయబార కార్యాలయం హాఫర్ అల్ బాటిన్ కు ఒక బృందాన్ని పంపింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







