డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

- May 15, 2017 , by Maagulf
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో బండమైసమ్మ నగర్‌లో 34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 468 ఇళ్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంబేద్కర్‌ నగర్లో 40 కోట్ల రూపాయలతో నిర్మించే 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు  కేటీఆర్, తలసాని భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని , బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తామని కేటీఆర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com