డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
- May 15, 2017
హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో బండమైసమ్మ నగర్లో 34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 468 ఇళ్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంబేద్కర్ నగర్లో 40 కోట్ల రూపాయలతో నిర్మించే 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటీఆర్, తలసాని భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని , బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తామని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









