డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
- May 15, 2017
హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో బండమైసమ్మ నగర్లో 34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 468 ఇళ్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంబేద్కర్ నగర్లో 40 కోట్ల రూపాయలతో నిర్మించే 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటీఆర్, తలసాని భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని , బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తామని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









