డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
- May 15, 2017
హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో బండమైసమ్మ నగర్లో 34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 468 ఇళ్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంబేద్కర్ నగర్లో 40 కోట్ల రూపాయలతో నిర్మించే 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటీఆర్, తలసాని భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని , బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తామని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







