ద్రోనేంద్ర ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రవాసీలు

- May 17, 2017 , by Maagulf
ద్రోనేంద్ర ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రవాసీలు

అమెరికాలోని న్యూజెర్సీలో అన్నమాచార్య 609వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిలికానాంధ్ర మనబడి వారి ఆధ్వర్యంలో.. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు గురజ ద్రోనేంద్ర ఫణి కుమార్(ఫ్లూట్),మరియు వాసుదేవన్(వయోలిన్) వాయిద్య బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఎన్నారైలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై సిలికాన్ ఆంధ్ర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com