ద్రోనేంద్ర ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రవాసీలు
- May 17, 2017
అమెరికాలోని న్యూజెర్సీలో అన్నమాచార్య 609వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిలికానాంధ్ర మనబడి వారి ఆధ్వర్యంలో.. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు గురజ ద్రోనేంద్ర ఫణి కుమార్(ఫ్లూట్),మరియు వాసుదేవన్(వయోలిన్) వాయిద్య బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఎన్నారైలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై సిలికాన్ ఆంధ్ర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







