శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం
- October 07, 2015
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమానంలో వచ్చిన ఓ యువకుడు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బందిని కాసేపు హడలెత్తించాడు. కేవలం అరబ్ భాష మాత్రమే మాట్లాడుతున్న యువకుడు తన వింత మాటలు, చేష్టలతో అధికారులను విసిగిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు అరబ్ తెలిసిన దుబాసిలతో అతని గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ యువకుడు మద్యం సేవించి ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







