శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం
- October 07, 2015
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమానంలో వచ్చిన ఓ యువకుడు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బందిని కాసేపు హడలెత్తించాడు. కేవలం అరబ్ భాష మాత్రమే మాట్లాడుతున్న యువకుడు తన వింత మాటలు, చేష్టలతో అధికారులను విసిగిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు అరబ్ తెలిసిన దుబాసిలతో అతని గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ యువకుడు మద్యం సేవించి ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







