మినీ మహానాడు కోసం కువైట్ చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- May 19, 2017
న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ గా పదవి స్వీకరించిన శ్రీ కొల్లు రవీంద్ర తమ మొదటి పర్యటన నిమిత్తం కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం -కువైట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న మినీ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేసారు. ఈ సందర్భంగా కువైట్ కు చేరిన కొల్లు రవీంద్ర ని ప్రవాస తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ ముల్కల సుబ్బారాయుడు, తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు కుదరవల్లి,వెంకట్ కోడూరి,రమేష్,నాగేంద్ర,రహమతుల్లా,బాబు నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కొల్లు రవీంద్ర తో మీడియా సమీక్షకై మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









