మినీ మహానాడు కోసం కువైట్ చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- May 19, 2017
న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ గా పదవి స్వీకరించిన శ్రీ కొల్లు రవీంద్ర తమ మొదటి పర్యటన నిమిత్తం కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం -కువైట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న మినీ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేసారు. ఈ సందర్భంగా కువైట్ కు చేరిన కొల్లు రవీంద్ర ని ప్రవాస తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ ముల్కల సుబ్బారాయుడు, తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు కుదరవల్లి,వెంకట్ కోడూరి,రమేష్,నాగేంద్ర,రహమతుల్లా,బాబు నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కొల్లు రవీంద్ర తో మీడియా సమీక్షకై మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







