అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నర్సీపురా మృతి
- May 20, 2017
అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నర్సీపురా మృతి చెంది కన్పించాడు. న్యూయార్క్లోని ఫాల్ క్రీక్ ప్రాంతంలో ఆలాప్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
భారత సంతతికి చెందిన 20ఏళ్ల ఆలాప్ న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత బుధవారం నుంచి ఆలాప్ కన్పించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.ఇతాకా ఫాల్స్ సమీపంలోని ఫాల్క్రీక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అది ఆలాప్ మృతదేహాంగా గుర్తించారు. ఆలాప్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







