ఉత్తరాఖండ్ లోని చమోలీలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు
- May 20, 2017
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా విషుణ్రప్రయాగ్లో కొండచరియలు విరిగిన పడిన ఘటనలో ఛార్దామ్ వద్ద యాత్రీకులు చిక్కుకుపోయిన విషయం విదితమే.. అలా మార్గమధ్యంలో చిక్కుకుపోయి ఇక్కట్లుపడుతున్నవారిలో తెలుగు యాత్రీకులు కూడ ఉన్నట్టు సమాచారం అందింది.. జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు చెందిన 20 మంది తెలుగువారు హథీ పహాడ్ వద్ద చిక్కుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







