ఘనత సాధించిన విశాఖ పోర్ట్
- May 20, 2017
దేశంలోని అత్యంత క్లీన్ రెండో పోర్టుగా విశాఖ పోర్టును కేంద్ర ప్రభుత్వం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శనివారం ఢిల్లీలో పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు అందుకున్నారు. 2017 మార్చి 16 నుంచి 31 వరకూ పరిసరాల పరిశుభ్రతపై పోర్టు చేసిన కృషి, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, పారిశుధ్యం అమలు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సమాచారం, కమ్యూనికేషన్ నైపుణ్యం-అవగాహన అన్నింట్లోనూ విశాఖ పోర్టు ద్వితీయస్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









