ఘనత సాధించిన విశాఖ పోర్ట్
- May 20, 2017
దేశంలోని అత్యంత క్లీన్ రెండో పోర్టుగా విశాఖ పోర్టును కేంద్ర ప్రభుత్వం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శనివారం ఢిల్లీలో పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు అందుకున్నారు. 2017 మార్చి 16 నుంచి 31 వరకూ పరిసరాల పరిశుభ్రతపై పోర్టు చేసిన కృషి, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, పారిశుధ్యం అమలు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సమాచారం, కమ్యూనికేషన్ నైపుణ్యం-అవగాహన అన్నింట్లోనూ విశాఖ పోర్టు ద్వితీయస్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









