ఘనత సాధించిన విశాఖ పోర్ట్
- May 20, 2017
దేశంలోని అత్యంత క్లీన్ రెండో పోర్టుగా విశాఖ పోర్టును కేంద్ర ప్రభుత్వం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శనివారం ఢిల్లీలో పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు అందుకున్నారు. 2017 మార్చి 16 నుంచి 31 వరకూ పరిసరాల పరిశుభ్రతపై పోర్టు చేసిన కృషి, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, పారిశుధ్యం అమలు, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సమాచారం, కమ్యూనికేషన్ నైపుణ్యం-అవగాహన అన్నింట్లోనూ విశాఖ పోర్టు ద్వితీయస్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







