ఇరాన్ అధ్యక్షునిగా హస్సన్ రౌహాని విజయం
- May 20, 2017
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో హస్సన్ రౌహాని తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.. రౌహానికి 58.6 శాతం ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 39.8 శాతం ఓట్లు లభించాయి.. పాశ్చాత్య సంస్కృతి పట్ల సున్నిత అవగాహన కలిగిన రౌహానికి ఇరానీయులు తిరిగి పట్టంకట్టారు.. ప్రత్యర్థి ఇబ్రహీం రైసీ కరడుగట్టిన మత చాందసుడైన ఆయతుల్లా ఖొమేనీకి అడుగుజాడల్లోనడిచే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







