బహ్రెయిన్ లో అక్రమ నిధి సేకరణ, నగదు బదిలీ కేసులో ఇరువురు వ్యక్తులకు జైలు
- May 21, 2017
మనామా: అక్రమ నిధుల సేకరణ, క్రిమినల్ నేరాల ద్వారా పొందిన నగదు బదిలీ. కేసులో ఒక నిందితుడు,మరో మతపరమైన వ్యక్తితో సహా, ఒకొక్కరికి సంవత్సరం జైలుశిక్ష పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయస్థానం తన తీర్పును ఆదివారం జారీ చేసింది, ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక ఒకొక్క ముద్దాయికి 100,000 బహ్రెయిన్ డినార్ల జరిమానాను సైతం కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకసారి రెండు తీర్పులు అమలు చేయాలని ఆ నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి అడ్వకేట్ జనరల్ సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆపై స్వాధీనం చేసుకున్న ఆస్తులను జప్తు చేయడంతో సహా, న్యాయస్థానం సూచించిన ఆదేశాలు అమలు చేస్తుంది. అదేవిధంగా న్యాయ సంబంధిత షరియా కమిటీ పర్యవేక్షణలో సంబంధిత ప్రాంతాల్లో స్వచ్ఛంద మరియు మానవతా ప్రయోజనాల దృష్ట్యా వాటిని పంపిణీ చేయడంతో చట్టబద్ధంగా బాధ్యత గల సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం అప్పీల్ చేస్తుందా లేదా అనేది నిర్ధారించడానికి తీర్పులను పరిశీలిస్తున్నట్లు న్యాయవాది జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









