బహ్రెయిన్ లో అక్రమ నిధి సేకరణ, నగదు బదిలీ కేసులో ఇరువురు వ్యక్తులకు జైలు
- May 21, 2017
మనామా: అక్రమ నిధుల సేకరణ, క్రిమినల్ నేరాల ద్వారా పొందిన నగదు బదిలీ. కేసులో ఒక నిందితుడు,మరో మతపరమైన వ్యక్తితో సహా, ఒకొక్కరికి సంవత్సరం జైలుశిక్ష పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయస్థానం తన తీర్పును ఆదివారం జారీ చేసింది, ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక ఒకొక్క ముద్దాయికి 100,000 బహ్రెయిన్ డినార్ల జరిమానాను సైతం కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకసారి రెండు తీర్పులు అమలు చేయాలని ఆ నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి అడ్వకేట్ జనరల్ సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆపై స్వాధీనం చేసుకున్న ఆస్తులను జప్తు చేయడంతో సహా, న్యాయస్థానం సూచించిన ఆదేశాలు అమలు చేస్తుంది. అదేవిధంగా న్యాయ సంబంధిత షరియా కమిటీ పర్యవేక్షణలో సంబంధిత ప్రాంతాల్లో స్వచ్ఛంద మరియు మానవతా ప్రయోజనాల దృష్ట్యా వాటిని పంపిణీ చేయడంతో చట్టబద్ధంగా బాధ్యత గల సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం అప్పీల్ చేస్తుందా లేదా అనేది నిర్ధారించడానికి తీర్పులను పరిశీలిస్తున్నట్లు న్యాయవాది జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







